Railway Alert For Passengers
-
#Andhra Pradesh
Big Alert : రైలు ప్రయాణికులకు బిగ్ షాక్..కీలక రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకింగ్ న్యూస్ చెప్పింది. భద్రతా కారణాలు మరియు రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య నడిచే 15 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Date : 09-04-2026 - 10:57 IST