Railway Accident
-
#Andhra Pradesh
Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి
Tragedy : తిరుపతిలో పెను విషాదం చోటుచేసుకుంది. మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
Date : 01-06-2025 - 2:09 IST -
#India
PUBG: పబ్జీ పిచ్చి.. రైలుపట్టాలపై ఆడుతూ ప్రాణాలు విడిచిన ముగ్గురు..
PUBG: ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు పబ్జీ ఆట ఆడుతూ రైల్వే ట్రాక్పై కూర్చొని ఉండగా వేగంగా వచ్చే రైలు వారిని ఢీకొట్టింది. ఈ విషాద ఘటన ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరాకాటియా గంజ్-ముజఫర్పూర్ రైల్వే విభాగంలోని రాయల్ స్కూల్ సమీపంలో మంసా టోలా ప్రాంతంలో చోటుచేసుకుంది.
Date : 03-01-2025 - 11:19 IST