Radhani Files
-
#Andhra Pradesh
Chandrababu : అమరావతిపై సీఎం జగన్ ప్రతీకార ధోరణి అవలంభిస్తున్నారు
రాజధాని అమరావతి (Amaravati)పై ప్రతీకార ధోరణి అవలంభించి ఆ ప్రాంతాలను పూర్తిగా నాశనం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ‘X’పై ఒక పోస్ట్లో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మత విద్వేషాన్ని “ప్రేరేపిస్తున్నారని”, తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. అధికార యంత్రాంగాన్ని […]
Published Date - 12:30 PM, Sat - 17 February 24