R Premadasa Stadium
-
#Sports
భారత్ – పాక్ మ్యాచ్కు వరుణుడి గండం..శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరిక
India vs Pakistan టీ20 ప్రపంచకప్లో భాగంగా రేపు (ఫిబ్రవరి 15) చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న హైవోల్టేజ్ మ్యాచ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఈ బిగ్ మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో […]
Date : 14-02-2026 - 10:13 IST