Punjab Student
-
#Speed News
Indian Student: ఉక్రెయిన్ లో బ్రెయిన్ స్ట్రోక్ తో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి
ఉక్రెయిన్లో పంజాబ్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు . ఇస్కీమియా స్ట్రోక్తో బాధపడుతూ గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న చందన్ జిందాల్ (22) బుధవారం మరణించాడు.
Published Date - 10:40 AM, Thu - 3 March 22