Pullela Gayatri
-
#Sports
All England Badminton: పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రి సంచలనం.. ప్రి క్వార్టర్స్ లో గెలుపు
భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ (All England Badminton) పురుషుల సింగిల్స్ లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
Published Date - 10:36 AM, Fri - 17 March 23