Prime Minister Sanae Takaichi
-
#India
India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం
భారత్పై ఎక్కువ ఉగ్రదాడులు చేసే లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జపాన్ ప్రధాని భారత పర్యటనలో భాగంగా ఉగ్రవాదంపై మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని తకైచి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలపై సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ – జపాన్ 16వ వార్షిక […]
Date : 03-07-2026 - 11:11 IST -
#Speed News
జపాన్లో భారీ భూకంపం!
భద్రతా కారణాల దృష్ట్యా పలు కీలక సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బుల్లెట్ రైలు సేవలను కొంతకాలం పాటు ఆపివేశారు.
Date : 20-04-2026 - 3:51 IST