Prashanth Kishor Bihar Elections
-
#India
Bihar Election 2025 : నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు -ప్రశాంత్ కిశోర్
Bihar Election 2025 : బిహార్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిన జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రత్యక్షంగా పోటీ చేయబోనని ఆయన స్పష్టంచేశారు.
Published Date - 12:10 PM, Wed - 15 October 25