Port Qasim Electric Power Company
-
#Speed News
Karachi Blast : పాకిస్థాన్లో ఉగ్రదాడి.. చైనా పౌరులు మృతి
Karachi Blast : ఆదివారం రాత్రి సుమారు 11:00 గంటల ప్రాంతంలో దాడి చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో పోర్ట్ కాసిమ్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీకి చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేసినట్లు రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
Published Date - 10:11 AM, Mon - 7 October 24