PMKSNS
-
#Speed News
PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. మోడీ ఎలక్షన్ మార్క్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.6,000 సాయం అందిస్తున్నారు.
Published Date - 03:23 PM, Thu - 12 October 23