PM Ramgoolam
-
#India
India Mauritius : మారిషస్కు భారత్ బహుమతిగా విద్యుత్ బస్సులు.. రెండు దేశాల మధ్య మైత్రీకు కొత్త ఊపు
India Mauritius : భారత ప్రభుత్వం తరఫున మారిషస్కు పంపిన తొలి దశలోని 10 విద్యుత్ బస్సులను (ఈ-బస్సులు) మారిషస్ ప్రధానమంత్రి నవిన్చంద్ర రామ్గూలంకు భారత హైకమిషనర్ అనురాగ్ శ్రీవాస్తవ అధికారికంగా హస్తాంతరం చేశారు.
Date : 07-08-2025 - 1:40 IST