PM Modi In Meditation
-
#India
PM Modi : నేటి నుండి ధ్యానంలో ప్రధాని మోడీ..
స్వామి వివేకానంద రాక్ మెమోరియల్లో నేటి సాయంత్రం నుంచి జూన్ 1న మ.3 గంటల వరకు ప్రధాని మోడీ ధ్యానంలో కూర్చుంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా అధికారులు పటిష్టమైన భద్రతను పెంచారు
Published Date - 07:52 AM, Thu - 30 May 24