Pm Kisan Mandhan Yojana
-
#India
PM Kisan Mandhan Yojana: ఈ పథకం కింద రైతులకు ప్రతి నెలా 3 వేల రూపాయలు.. నమోదు చేసుకోండిలా..!
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి (PM Kisan Mandhan Yojana).
Date : 06-10-2023 - 10:50 IST -
#Special
Pm Kisan : రైతులు ఈ చిన్న పనిపూర్తి చేస్తే…ప్రతినెలా రూ. 3వేలు అకౌంట్లో జమ అవుతాయి..!!
రైతుల శ్రేయస్సును ద్రుష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. అందులో ఒకటి కిసాన్ మన్దన్ యోజన. 60ఏళ్లు పైబడిని రైతులు ఈ పథకానికి అర్హులు. వారికి ప్రభుత్వం ప్రతినెలా మూడు వేల రూపాయలను పింఛనుగా అందజేస్తుంది. 18 నుంచి 40ఏళ్లలోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ దరఖాస్తు చేసుకునే రైతులకు రెండు ఎకరాల భూమి ఉండాలి. 18ఏళ్లు నిండిన రైతులు ఈ పథకంలో చేరితే…మీరు ప్రతినెలా రూ. […]
Date : 02-11-2022 - 8:46 IST