Piyush
-
#Telangana
Press Meet: “మీకేం పనిలేదా” అని అవమానిస్తారా?
తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తే.. కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం ఉన్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. అలాంటివారిని "మీకేం పనిలేదా" అని అవమానిస్తారా?
Published Date - 01:26 PM, Wed - 22 December 21