PHC Hyderabad
-
#Telangana
Tragedy : సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రసవానంతరం తల్లి, కొద్ది గంటల్లోనే శిశువు మృతి
Tragedy : సంగారెడ్డి జిల్లాలో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ప్రసవమైన కొద్ది నిమిషాలకే తల్లి ప్రాణాలు కోల్పోగా, గంటల వ్యవధిలోనే ఆ పుట్టిన శిశువూ మరణించటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Published Date - 12:22 PM, Sun - 1 June 25