Phase 1
-
#India
Lok Sabha Elections 2024: ముగిసిన తొలి దశ పోలింగ్, ఎక్కడ, ఎంత శాతం పోలింగ్ అయింది?
దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటలకు ముగిసింది. ఎండని సైతం లెక్క చేయకుండా రోజంతా ఓటు వేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్లో ఉత్సాహాన్ని ప్రదర్శించారు.
Published Date - 08:01 PM, Fri - 19 April 24 -
#Devotional
Ayodhya Ram Temple : దీపావళి నాటికి అయోధ్య రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ రెడీ
Ayodhya Ram Temple : అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. 3 అంతస్తుల ఈ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Published Date - 06:48 AM, Tue - 13 June 23