Peeleru
-
#Speed News
Andhra Pradesh: మదనపల్లె-పీలేరు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె-తిరుపతి నాలుగు లైన్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారతమాల ప్రాజెక్టు కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్విట్టర్లో తెలిపారు. ఈ నిధులతో ఎన్ హెచ్-71 మొదటి దశగా 55.9 కి.మీ మేర మదనపల్లె-పీలేరు రహదారిని నిర్మించనున్నారు. తిరుపతి-మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్ రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల […]
Published Date - 09:11 AM, Thu - 24 February 22