Pawan Kalyan Ex-gratia
-
#Andhra Pradesh
Elephants Attack : మృతులకు రూ.10 లక్షల పరిహారం
Elephants Attack : డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు
Published Date - 10:54 AM, Tue - 25 February 25