Passenger Train Derailed
-
#Andhra Pradesh
Passenger Train : విజయనగరం జిల్లాలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
విజయనగరం ( Vizianagaram) జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ప్యాసింజర్ రైలు (Passenger Train Derailed ) పట్టాలు తప్పింది. విశాఖపట్నం – భవానీపట్నం (Visakhapatnam-Bhawanipatna) ప్యాసింజర్ రైలు కొత్తవలస స్టేషన్ లో పట్టాలు తప్పింది. అయితే లోకో పైలట్ ఎంహెచ్ఆర్ కృష్ణ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 10:21 PM, Sun - 10 March 24