Paralympics Live
-
#Sports
Paralympics 2024: పారాలింపిక్స్లో భారత్ పతకాల వేట, బుధవారం మరో రజతం
పురుషుల షాట్పుట్ ఎఫ్46 ఈవెంట్లో సచిన్ ఖిలారీ రజతం సాధించాడు. పారిస్ పారాలింపిక్స్ లో భారత్ ఇప్పటివరకు 21 పతకాలు గెలుచుకుంది. రైతు కుటుంబంలో జన్మించిన సచిన్ ఖిలారీ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా కర్గాని గ్రామానికి చెందినవాడు. చదువుతోపాటు క్రీడల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన సచిన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు.
Date : 04-09-2024 - 4:41 IST -
#Sports
Paralympics 2024: ప్రీతీ పాల్ రెండో పతకం, మోదీ, రాష్ట్రపతి అభినందనలు
ప్రీతీ పాల్ ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. మహిళల 200 మీటర్ల టి35 ఈవెంట్లో ప్రీతి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2024 పారాలింపిక్స్ లో ఆమెకు రెండో పతకం. భారతదేశ ప్రజలకు ఆమె స్ఫూర్తి. ఆమె అంకితభావం అమోఘం అని మోడీ ట్వీట్ చేశారు.
Date : 02-09-2024 - 7:53 IST