Palnadu Violence
-
#Andhra Pradesh
AP Violence: పల్నాడులో హింస.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు గృహ నిర్బంధం
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీని పిలిపించి ఘటనలను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వ్యక్తిగతంగా వివరించాలని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Date : 15-05-2024 - 5:09 IST