Palakonda Rayudu
-
#Andhra Pradesh
Palakonda Rayudu : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కన్నుమూత
ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు రోజులుగా పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అత్యుత్తమ వైద్యం కోసం ఆయనను బెంగళూరుకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినా, ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో ఆయన చనిపోయారు.
Published Date - 10:29 AM, Tue - 6 May 25