Pakistan Vs Shinde
-
#India
Pakistan Vs Shinde : పాక్ భాష మాట్లాడే వాళ్లపై దేశద్రోహం కేసు పెట్టాలి.. సీఎం కామెంట్స్
Pakistan Vs Shinde : భారత్లో ఉంటూ పాకిస్తాన్ భాష మాట్లాడే వారిపై దేశద్రోహం కేసును నమోదు చేసి, జైలుకు పంపాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు.
Published Date - 11:37 AM, Wed - 8 May 24