#PadmaVibhushan Award
-
#Cinema
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని సన్మానించిన గవర్నర్ తమిళి సై
పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )ని తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళి (Tamilisai Soundararajan)సై దంపతులు రాజ్ భవన్ లో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన తన సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు. ఈ ఫొటోలను మెగాస్టార్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘నాకు ఆతిథ్యమిచ్చి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. తమిళిసై, ఆమె భర్త సౌందరరాజన్ తో మాట్లాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అని […]
Published Date - 07:56 PM, Fri - 9 February 24