Paddy Politics
-
#Speed News
Paddy Politics: వడ్ల రాజకీయంలో టీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరి ఉచ్చులో ఎవరు చిక్కుకున్నారు?
తెలంగాణలో వడ్ల రాజకీయం క్లైమాక్స్ ని దాటింది. ఇప్పుడా కథ సుఖాంతం అయ్యింది. వడ్లను తెలంగాణ ప్రభుత్వమే కొంటుంది అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Published Date - 12:17 PM, Wed - 13 April 22 -
#Telangana
Paddy Issue : రైతుకు రబీ వరి పంట నష్టం రూ.3వేల కోట్లు
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ యుద్ధం చేస్తుంటే సందట్లో సడేమియాలాగా రైతుల కష్టాన్ని రైస్ మిల్లర్లు క్యాష్ చేసుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వరి ధాన్యం విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య తేడా వచ్చింది. సాధారణంగా ప్రతి ఏడాది బియ్యం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తుంది. కానీ, ఈ ఏడాది మాత్రం వరి ధాన్యం మాత్రమే ఇస్తామంటూ మొండికేసింది. దీంతో అటు కేంద్రం ఇటు రాష్ట్రం కొనుగోలు చేయకపోవడంతో వరి […]
Published Date - 03:47 PM, Tue - 12 April 22 -
#Telangana
Paddy Politics: తెలంగాణ లో వడ్ల రాజకీయం వెనుక అసలు కథ ఇది?
రైతు పక్షపాతులం అని ప్రకటనలు. రైతుల కోసమే సంక్షేమ కార్యక్రమాలంటూ ఆర్భాటాలు. కానీ అదే అన్నదాత.. తన పంట అమ్ముడుపోక కన్నీరు పెడుతుంటే మాత్రం.. ఎవరికీ ఎందుకు పట్టడం లేదు? తెలంగాణలో వరి సాగు పెరిగింది.
Published Date - 11:20 AM, Sun - 27 March 22