Paddy Dharna
-
#Telangana
Paddy Issue : వరి ధాన్యం రాజకీయానికి తెర! మిల్లర్లకు కేసీఆర్ శుభవార్త!!
వరి పంట వేయొద్దని ప్రచారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ మనసు మార్చుకున్నారు. రైతులను ప్రోత్సహిస్తూ మిల్లర్లకు మేలు చేకూరేలా సంచలన నిర్ణయం ఆయన తీసుకున్నారు
Published Date - 11:56 AM, Tue - 29 November 22 -
#Telangana
Paddy Issue : ఐకేపీ కేంద్రాలపై రైతుల గగ్గోలు
వరి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ) కేంద్రాల నిర్వహణ ఘోరంగా ఉంది.
Published Date - 04:24 PM, Thu - 19 May 22 -
#Telangana
Paddy Issue : రైతుకు రబీ వరి పంట నష్టం రూ.3వేల కోట్లు
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ యుద్ధం చేస్తుంటే సందట్లో సడేమియాలాగా రైతుల కష్టాన్ని రైస్ మిల్లర్లు క్యాష్ చేసుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వరి ధాన్యం విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య తేడా వచ్చింది. సాధారణంగా ప్రతి ఏడాది బియ్యం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తుంది. కానీ, ఈ ఏడాది మాత్రం వరి ధాన్యం మాత్రమే ఇస్తామంటూ మొండికేసింది. దీంతో అటు కేంద్రం ఇటు రాష్ట్రం కొనుగోలు చేయకపోవడంతో వరి […]
Published Date - 03:47 PM, Tue - 12 April 22 -
#Speed News
Arvind Dharmapuri: వాళ్లు నిజమైన రైతులు కాదు!
అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి వార్ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది.
Published Date - 02:35 PM, Tue - 12 April 22 -
#Speed News
KTR Warns: బీజేపీని తరిమికొట్టడం ఖాయం
మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
Published Date - 05:05 PM, Thu - 7 April 22 -
#Telangana
TRS MPs: ఢిల్లీ టూ గల్లీ.. కాడికిందేసిన టీఆర్ఎస్ ఎంపీలు!
ఏదైనా సమస్య వస్తే పరిష్కారం కోసం ప్రభుత్వాలపై పోరాటం చేయడం సహజం. కానీ, వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం మోడీ సర్కార్ ను ఏ మాత్రం ఆలోచింప చేయలేకపోయింది.
Published Date - 01:25 PM, Wed - 8 December 21 -
#Telangana
వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కీలక ప్రకటన
వరిధాన్యంపై తప్పు మీదంటే మీదని బీజేపీ, టీఆర్ఎస్ పరస్పర మాటల యుద్ధం కొనసాగిస్తున్న వేళ ధాన్యం కొనుగోలు పై వచ్చిన కేంద్రం ఒక ప్రకటన చేసింది.
Published Date - 12:27 PM, Sat - 27 November 21