Pada Awards
-
#India
పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ
కేంద్రం తాజాగా అందించిన పద్మ అవార్డులతో ఎంతో మంది సామాన్య వ్యక్తులు బయటప్రపంచానికి పరిచయమయ్యారు. అందులో ఒకరే రోడ్లపై పండ్లు అమ్ముకునే హరేకల హజబ్బా. 68ఏండ్ల హజబ్బా మంగళూరు నగరంలో పండ్లు అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాడు.
Published Date - 12:58 PM, Tue - 9 November 21