Open Letter
-
#India
PM Modi Letter : దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ!
PM Modi open letter: త్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) దేశ ప్రజలకు శుక్రవారం బహిరంగ లేఖ(pen letter) రాశారు. తమ హయాంలో భారత్(india) సాధించిన అభివృద్ధిని(Development) ప్రస్తావించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘ప్రియమైన నా కుటుంబసభ్యులారా.. మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉంది. 140 కోట్ల […]
Published Date - 11:15 AM, Sat - 16 March 24 -
#Telangana
Harish Rao: రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయంచేయాలంటూ!
Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాలను లేవనెత్తిన ఆయన ఉద్యోగ నియమాకాలపై స్పందించారు. ఈ మేరకు ఆయన రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయు విషయం ఏమనగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇటీవల కాలంలో టెట్ పరీక్ష నిర్వహించకపోవడం వల్ల దాదాపు 7 […]
Published Date - 05:06 PM, Tue - 12 March 24 -
#Telangana
KTR: సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ.. చార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ ను అమలుచేయాలి
KTR: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను గౌరవిస్తూ ఎల్ఆర్ఎస్ పథకంలో ఎలాంటి చార్జీలు లేకుండా భూముల రెగ్యులరైజేషన్ కు మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను, అమలు చేస్తున్నామని పదేపదే చెప్పుకుంటూ, ప్రచారం చేసుకుంటున్నా మీరు 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాలకు జరిగే లబ్ధిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఉచిత ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలను విడుదల చేయాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఎల్ఆర్ఎస్ […]
Published Date - 06:32 PM, Sat - 9 March 24 -
#Speed News
Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ, ఆర్టీసీ సమస్యలపై రిక్వెస్ట్
1.ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ‘అపాయింటెడ్ డే’ అమలు చేయడం గురించి. 2.పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు గురించి. 3.2013 పీఆర్సీ బాండ్స్ పేమెంట్ చెల్లించుట గురించి ఆర్యా! కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసిన విషయం మీకు తెలిసిందే. గత ఏడాది చివరి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన ఆర్టీసీ విలీన […]
Published Date - 06:03 PM, Sun - 25 February 24 -
#Telangana
MLC Kavitha: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ, కీలక అంశాలు ప్రస్తావన
MLC Kavitha: ఢిలీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలనే ఆమెకు ఈడీ మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అని రియాక్ట్ అయ్యింది. ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటాను […]
Published Date - 05:53 PM, Sun - 25 February 24 -
#Telangana
MLC Kavitha: బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించండి, భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ
MLC Kavitha: బీసీ సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర మంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని గుర్తు చేశారు. అంతేకాకుండా, బీసీ […]
Published Date - 02:23 PM, Mon - 5 February 24 -
#Telangana
KTR: 15 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా స్పందించరా?, రేవంత్ కు కేటీఆర్ లేఖ
KTR: ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన మీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకిగా మారిపోయింది. అనాలోచిత విధానాలతో, ఒక హామీ అమలుచేసే హడావుడిలో మరో వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న తీరు మీ పాలనా వైఫల్యాన్ని కళ్లకు కడుతోంది. అందుకు నిలువెత్తు నిదర్శనమే.. రాష్ట్రంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఆటోడ్రైవర్ల సంక్షోభం. గత పదేళ్లు తెలంగాణలో సబ్బండవర్గాలు సంతోషంగా ఉంటే.. కేవలం మీ 55 రోజుల పరిపాలనలో సమాజాంలోని అనేక వర్గాలు ఆగమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేద బడుగు […]
Published Date - 06:19 PM, Fri - 2 February 24 -
#Speed News
Dasoju Sravan: సీఎం రేవంత్ కు దాసోజు బహిరంగ లేఖ
Dasoju Sravan: రేవంత్ సర్కారు ఇటీవల అసెంబ్లీ సెషన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ నిర్ణయంపై ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్ దాసోజు సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ ను సంధించారు. లేఖలో ఏముందంటే ‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మీ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో […]
Published Date - 05:29 PM, Fri - 22 December 23 -
#Telangana
Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్ లేఖ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఫైర్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలింగ్ సమయం పడుతుండటంతో మరింత దూకుడు పెంచారు.
Published Date - 03:21 PM, Fri - 24 November 23 -
#Speed News
Nara Lokesh: తెలుగు ప్రజానీకానికి నారా లోకేష్ బహిరంగ లేఖ!
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేశ్ తెలుగు ప్రజలకు బహిరంగ లేఖను రాశారు.
Published Date - 05:48 PM, Mon - 11 September 23 -
#Telangana
Telangana Politics: రైతుతో రాజకీయమా ?
సెంటిమెట్ రాజేసి రాజకీయాలు చెయ్యడం ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న పని. నమ్మించి మోసం చెయ్యడం కూడా అదే రాజకీయ నాయకుడి లక్ష్యం. కానీ ఓటర్ అనే ఒక వ్యవస్థ ఉంది,
Published Date - 05:30 PM, Sun - 16 July 23 -
#Trending
Hostel Girl: స్నానం చేస్తూ బాత్రూంలో పాటలు వినకూడదా? హాస్టల్ రూల్స్ పై నెటిజన్స్ ట్రోల్స్!
హాస్టల్ బాత్ రూంలో పాటలు విన్నందుకుగానూ ఓ అమ్మాయి స్వారీ లెటర్ రాయడం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 04:59 PM, Sat - 10 June 23 -
#Telangana
Revanth Letter to Modi: ప్రధాని మోడీకి ‘రేవంత్’ లేఖాస్త్రం!
తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు హామీ ఇచ్చిన ప్రాజెక్టులను అమలు
Published Date - 01:34 PM, Sat - 12 November 22 -
#Telangana
Letter to PM: కాళేశ్వరం స్కామ్ పై పోస్టర్ విడుదల, మోడీకి షర్మిల లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్ఐపీ)లో జరిగిన భారీ అవినీతిపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు రామగుండం సందర్శిస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్టిపి పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించారు. రామగుండం, గోదావరిఖని, చుట్టుపక్కల గ్రామాల్లో పోస్టర్లు పెట్టారు. పాదయాత్రలో ఉన్న షర్మిల పోస్టర్ను విడుదల చేసి ప్రధాని మోదీకి లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది.
Published Date - 05:03 PM, Fri - 11 November 22 -
#Telangana
Maoists Warns: రైతులకు మావోయిస్టుల రిక్వెస్ట్.. విత్తన కంపెనీలకు వార్నింగ్!
రైతులను బలిపశువులను చేయడం మానుకోవాలని మావోయిస్టులు కార్పొరేట్ విత్తన కంపెనీలను హెచ్చరించారు. సీడ్ కార్పొరేట్ కంపెనీల వలలో
Published Date - 05:14 PM, Thu - 3 November 22