OP Kohli
-
#India
OP Kohli Passes Away: గుజరాత్ మాజీ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ కన్నుమూత.. ప్రధాని సంతాపం
గుజరాత్ మాజీ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ (87) (OP Kohli) కన్నుమూశారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.ఢిల్లీలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
Date : 21-02-2023 - 6:41 IST