Oommen Chandy Health Insurance 25 Lakhs
-
#South
Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్
రైతులు మరియు కార్మికుల కోసం ఈ మేనిఫెస్టోలో విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించారు. రబ్బరుకు రూ. 300, ధాన్యానికి రూ. 35 కనీస మద్దతు ధర (MSP) కల్పిస్తామని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని యూడీఎఫ్ ప్రకటించింది
Date : 02-04-2026 - 1:30 IST