OMC Case
-
#Andhra Pradesh
ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..
IAS Sri Lakshmi ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. సీబీఐ కీలక వాదనలు ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టులో బలమైన వాదనలు వినిపించింది. […]
Date : 17-02-2026 - 1:23 IST -
#Telangana
Gali Janardhan Reddy : ఓఎంసీ కేసు.. గాలి జనార్దన్రెడ్డికి బెయిల్
ఈ బెయిల్ మంజూరుతో వారికెంతమాత్రం ఊరట లభించినా, కొన్ని కీలక షరతులు విధించబడ్డాయి. తాజాగా మే 6న నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో నలుగురినీ దోషులుగా గుర్తించి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20,000 జరిమానా విధించింది.
Date : 11-06-2025 - 11:39 IST