Oct 5
-
#India
Haryana Elections: 225 పారామిలటరీ బలగాలు, 60,000 మంది భద్రతా సిబ్బంది
Haryana Elections:హర్యానాలో 90 మంది సభ్యులున్న శాసనసభను ఎన్నుకునేందుకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలకు కేవలం 3 రోజులే మిగిలి ఉంది. ఎన్నికల కోసం 225 పారామిలటరీ, 60,000 మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 06:17 PM, Wed - 2 October 24