Oct 4
-
#Andhra Pradesh
Brahmotsavam 2024: అక్టోబరు 4న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ మినహా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయం వాహనసేవలు జరుగుతాయని తెలిపారు
Date : 24-08-2024 - 10:05 IST -
#Telangana
Telangana: నిర్మల్ లో రూ.1,157 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన
నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నిర్మల్ లో రూ.1,157 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు అక్టోబర్ 4న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
Date : 01-10-2023 - 4:20 IST