Nuclear Sector
-
#India
ఇక పై అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. లోక్సభలో ‘శాంతి ’ బిల్లుకు ఆమోదం
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..‘శాంతి’ బిల్లు దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక మైలురాయి చట్టమని అభివర్ణించారు. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి తలుపులు తెరవడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Date : 18-12-2025 - 11:18 IST