Nuclear Installations
-
#World
భారత్–పాకిస్థాన్.. ఖైదీలు, అణు స్థావరాల జాబితాల పరస్పర మార్పిడి
2008లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా, దౌత్య మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది జనవరి 1, జులై 1 తేదీల్లో ఖైదీల పూర్తి వివరాలను ఒకరికొకరు అందించాల్సి ఉంటుంది.
Date : 02-01-2026 - 5:15 IST