Notes Exchange
-
#India
Rs 2000 Notes : రూ.2వేల నోట్ల మాఫియా..నేపాల్ సరిహద్దుల్లో కదులుతున్న అక్రమ మార్పిడి వలయం..!
రక్సౌల్, రుపైదిహా, బర్హ్ని వంటి నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో రూ.2వేల నోట్లను ₹1200 నుండి ₹1600 మధ్య విలువకు మారుస్తున్నట్లు ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. మార్చిన డబ్బును యూపీఐ ద్వారా లేదా నకిలీ ఖాతాల ద్వారా తిరిగి పంపిస్తున్నట్టు తెలుస్తోంది.
Published Date - 11:52 AM, Tue - 15 July 25