NOTAM Issued
-
#India
Andaman : భారత్ క్షిపణి పరీక్షలు.. అండమాన్ నికోబార్ గగనతలం మూసివేత
ఈ మేరకు అన్ని ఎయిర్లైన్స్ సంస్థలకు నోటమ్ (NOTAM – Notice to Airmen) జారీ చేశారు. ఈ రెండు రోజుల పాటు, ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు, భారత రక్షణ రంగం చేపట్టనున్న క్షిపణి పరీక్షల సమయంలో పౌర విమానాల గగనతలంలో గమనం పూర్తిగా నిలిపివేయనున్నారు.
Published Date - 01:20 PM, Fri - 23 May 25 -
#India
Indian Airports : తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు..నోటామ్ జారీ
గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న అమృత్సర్, జమ్మూ, శ్రీనగర్ వంటి విమానాశ్రయాల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
Published Date - 11:26 AM, Mon - 12 May 25