Nnitish Kumar Reddy
-
#Sports
IND 150 All Out: మరోసారి నిరాశపరిచిన టీమిండియా.. ఆసీస్తో తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌట్!
పెర్త్ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన బుమ్రా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయం అత్యంత ఖరీదైనదిగా నిరూపించబడింది.
Published Date - 01:15 PM, Fri - 22 November 24