Niti Ayog CEO
-
#India
BVR Subramaniam: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా బీవీఆర్ సుబ్రమణ్యం.. ఎవరీ సుబ్రమణ్యం..?
నీతి ఆయోగ్ (NITI Aayog) కొత్త సీఈఓగా విశ్రాంత ఐఏఎస్ బీవీఆర్ సుబ్రమణ్యం (BVR Subramaniam) నియమితులయ్యారు. కొత్త సీఈఓగా ఆయన శనివారం బాధ్యతలు అందుకున్నారు. పరమేశ్వరన్ స్థానంలో వచ్చిన సుబ్రమణ్యం రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Published Date - 10:30 AM, Sun - 26 February 23