Nikhil Kumaraswamy
-
#India
former Chief Minister son: ఎన్నికల బరిలోకి మరో వారసుడు.. మాజీ సీఎం తనయుడికి అసెంబ్లీ టికెట్..!
వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రాంతీయ పార్టీ జనతాదళ్-సెక్యులర్ ( JDS) శనివారం తన కంచుకోట రామనగర నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు (former Chief Minister son) నిఖిల్ కుమారస్వామిని అభ్యర్థిగా ప్రకటించింది.
Published Date - 01:30 PM, Sun - 18 December 22