New Projects
-
#Andhra Pradesh
Floating Bridge : రుషికొండ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కూటమి ప్రభుత్వ వినూత్న పర్యాటక ప్రణాళికలు
Floating Bridge : ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం కొత్త దిశగా చర్యలు చేపట్టింది. ఈ కోణంలో పలు వినూత్న ప్రాజెక్టులను ప్రారంభించింది. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్, విజయవాడ నుండి శ్రీశైలానికి జల విమాన ప్రయాణం ప్రయోగం, విశాఖలో తేలియాడే వంతెన (ఫ్లోటింగ్ బ్రిడ్జి) ఏర్పాటు వంటి పలు ఆలోచనలను సర్కార్ ముందుకు తీసుకువెళ్లింది.
Date : 15-11-2024 - 11:51 IST