New Bus Stands In Hyderabad
-
#Telangana
Bus Passengers : ఇకపై ప్రయాణికులు MGBS కు వెళ్లే పనిలేదు..ఎందుకంటే కొత్తగా మరో రెండు బస్టాండ్స్ ఏర్పాటు
ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 6 వేల బస్సులు, 2.5 లక్షల మంది ప్రయాణికులు ఎంజీబీఎస్, జేబీఎస్ లపై ఆధారపడుతున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కావడంతో బస్టాండ్ల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.
Date : 25-03-2026 - 1:53 IST