New Ambassador
-
#India
Vinay Mohan Kwatra : భారత నూతన రాయబారిగా వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు
ఈ ఏడాది ప్రారంభంలో పదవీవిరమణ చేసిన తరణ్జీత్ సింగ్ సంధు స్థానంలో వినయ్ మోహన్ బాధ్యతలు చేపట్టారు. తరణ్జీత్ సింగ్ సంధు అమెరికా రాయబారిగా 2020 నుండి 2024 వరకు ఉన్నారు.
Published Date - 05:30 PM, Tue - 13 August 24