NCP MLAs
-
#India
Maharashtra: ఎన్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు గడుపు పొడిగింపు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది.
Date : 29-01-2024 - 2:01 IST