National War Memorial
-
#India
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో అమరవీరుల పేర్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయంకర ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సైన్యం పాకిస్థాన్ గుండెల్లో దడ పుట్టేలా జరిపిన మెగా కౌంటర్ ఆపరేషన్ ‘ఆపరేషన్ సింధూర్’. ఈ పోరాటంలో సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు సైనిక సిబ్బంది పేర్లను భారత ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా డిక్లేర్ చేసింది. దేశ రక్షణ కోసం వారు చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తుగా న్యూఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ (జాతీయ యుద్ధ స్మారకం) లోని ప్రత్యేక గ్రానైట్ పలకలపై […]
Date : 26-06-2026 - 12:54 IST -
#India
భిన్నత్వంలో ఏకత్వం.. తలపాగాతో ప్రధాని మోదీ సందేశం
77th Republic Day భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేకమైన తలపాగాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశంలోని ఏదో ఒక ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా తలపాగా ధరించడం మోదీకి అలవాటు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈసారి రాజస్థానీ శైలిని పోలిన తలపాగాలో కనిపించారు. గతేడాది ఎరుపు, పసుపు రంగుల బాంధేజ్ తలపాగా ధరించిన ప్రధాని ప్రతి ఏటా విభిన్న సంస్కృతులకు […]
Date : 26-01-2026 - 12:19 IST -
#India
Vijay Diwas : విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ఘన నివాళులు
వారి అచంచలమైన ధైర్యం మరియు దేశభక్తి మన దేశం సురక్షితంగా ఉండేలా చేశాయి. వారి త్యాగం మరియు సేవను భారతదేశం ఎప్పటికీ మరచిపోదు
Date : 16-12-2024 - 12:49 IST -
#India
Amar Jawan Jyoti: ఇండియా గేట్ ‘అమర్ జవాన్ జ్యోతి’ విలీనం
50 సంవత్సరాల తర్వాత, ఇండియా గేట్ యొక్క అమర్ జవాన్ జ్యోతిని దహనం చేసి, నేషనల్ వార్ మెమోరియల్ వద్ద జ్వాలతో విలీనం చేయనున్నారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న శాశ్వత జ్వాల, అమర్ జవాన్ జ్యోతి అని పిలుస్తారు.
Date : 21-01-2022 - 11:34 IST