National Investigating Agency
-
#India
డ్రగ్స్ అడ్డా గుజరాత్.. ముంద్రా ఓడరేవుపై ఆదానీ మార్క్
గుజరాత్ బుజ్ లోని ముంద్రా ఓడరేవు ఆదానీ గ్రూపు నిర్వహణలో ఉంది. అక్కడి నుంచి 72వేల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. నేర సామ్రాజ్యాన్ని స్థాపించి..ఇండియా నలుమూలలకు డ్రగ్స్ ను చేరవేస్తున్నారు. ఆ విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వెల్లడించారు.
Date : 25-09-2021 - 1:51 IST