Narsampet Incident
-
#Speed News
Tragedy in Telangana: తెలంగాణలో విషాదం..చెరువులో పడి ముగ్గురు మృతి
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను కృష్ణమూర్తి (65), నాగరాజు (35), లక్కీ (12)గా గుర్తించారు. కృష్ణమూర్తి చెరువులో కాళ్లు కడుక్కుంటుండగా, ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడిని కాపాడేందుకు తోడుగా ఉన్న మనవడు చెరువులోకి దూకాడని… అయితే, ఇద్దరూ మునిగిపోయారని తెలిపారు. పక్కనే ఉన్న నాగరాజు తండ్రీ కొడుకులను కాపాడేందుకు సరస్సులోకి దూకాడు కానీ […]
Published Date - 09:40 AM, Mon - 14 March 22