NarasapuramExpress
-
#Andhra Pradesh
Gudivada : టికెట్ తీసుకోకుండా రైలు పైకెక్కిన ప్రయాణికుడు
రైలు పైభాగానికి ఎక్కడం అనేది రైల్వే చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. విద్యుత్ లైన్ల వల్ల ప్రాణాపాయం ఉండటంతో పాటు, ఇది రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగిస్తుంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు (RPF), అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కేసు నమోదు
Date : 29-04-2026 - 2:09 IST
