Myanmar Army Government
-
#World
Myanmar: మయన్మార్ లో వైమానిక దాడి.. 100 మంది పౌరులు మృతి
మయన్మార్ (Myanmar) సైన్యం మంగళవారం జరిపిన వైమానిక దాడిలో అనేక మంది చిన్నారులు సహా 100 మందికి పైగా మరణించారు. ANI ప్రకారం.. మరణించిన వారు సైనిక పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు.
Published Date - 08:10 AM, Wed - 12 April 23