Muizzu Visit India
-
#India
Muizzu Visit India: రేపు భారత్కు రానున్న మాల్దీవుల అధ్యక్షుడు.. రాష్ట్రపతి, ప్రధానితో భేటీ..!
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆరు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో ముయిజ్జూ కూడా ఉన్నారు. ముయిజూ నవంబర్ 2023లో మాల్దీవుల అధ్యక్షుడయ్యాడు. 'ఇండియా అవుట్' ప్రచారానికి సంబంధించి ఆయన వార్తల్లో ఉన్నారు.
Date : 05-10-2024 - 8:55 IST